ముగించు

ఆర్టిఐ

పౌరులకు సమాచారాన్ని తీసుకురావడం:

సమాచార హక్కు చట్టం 2005 ప్రభుత్వం సమాచారం కోసం పౌరుని అభ్యర్థనలకు సకాలంలో స్పందన తప్పనిసరి.పౌరసత్వం మరియు శిక్షణ శాఖ,పర్సనల్స్ ఫిర్యాదు,పబ్లిక్ ఫిర్యాదుల శాఖ,పెన్షన్ల శాఖ ద్యారా తీసుకున్న ఒక కార్యక్రమం ఇది.మొదటి పబ్లిక్ అఫిలియేట్ అథారిటీ,పి ఐ ఓల వివరాల కోసం,సమాచార హక్కుల కోసం,వివిధ ప్రభుత్వ అధికారుల ద్యారా భారత ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కింద వెబ్లో ప్రచురించబడిన సమాచార హక్కు సమాచారము.

సమాచార హక్కు చట్టం యొక్క లక్ష్యం:

సమాచార హక్కు చట్టం యొక్క ప్రాథమిక అంశం పౌరులకు శక్తినివ్వడం,ప్రభుత్వ పనితీరులో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం,నీతిని కలిగివుండడం మరియుప్రజల కోసం మన ప్రజస్వామ్యం వాస్తవంగా పనిచేయడం.ఇది ఒక పౌరసత్వం పాలన యంత్రాంగానికి అవసరమైన జాగృతిని కల్పించి,ప్రభుత్వం మరింత బాధ్యత వహించాల్సిందిగా ఆదేశించింది.ప్రభుత్వ కార్యకలాపాల గురించి పౌరులకు సమాచారం అందించే దిశగా ఈ చట్టం ఒక పెద్ద మెట్టు.

సమాచార హక్కు చట్టంకోసం ఈ లింకు ను క్లిక్ చేయండి (పి‌డి‌ఎఫ్ 811కే‌బి)